NEWS

Admissions: 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ఎక్కడంటే...!!! చిత్తూరు జిల్లాలోని జవహర్ నవోదయలో 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ వేలాయుధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లిలోని నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైనట్లు చెప్పారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీలోపు www.navodaya.gov.in , www.cbreitmr.rci . gov.in/nvr/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. విద్యార్థి, తల్లిదండ్రుల నివా సం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉండాలని, పాటు 2024-25 విద్యాసంవత్సరంలో జిల్లా పరి ధిలోనే చదువుతూ ఉండాలని సూచించారు. 2013 మే 1వ తేదీ నుంచి 2015 జూలై 31 మధ్య న జన్మించి ఉండాలన్నారు. 3, 4 తరగతులు చదివిన పాఠశాలలు, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ఎన్ఐఓ ఎస్, రికగ్నైజ్డ్ అయి ఉండాలని తెలిపారు. నవోదయ పరీక్షలో ఎంపిక కావాలి అంటే మొదటి 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు పాఠ్య పుస్తక సారాంశాన్ని క్షుణ్ణ అవగహన చేపట్టాలి. అందులో ఉండే ప్రశ్నలే పరీక్షకు రావడం జరుగును.కొద్దీ తెలివిగా జవాబులిస్తే చాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణoలో విద్యను 5 సంవత్సరాలు అభ్యసించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ పరీక్ష రాయాలి అంటే వాళ్ళు కచ్చితంగా చిత్తూరు, తిరుపతి జిల్లా వాసులై ఉండాలని తెలిపారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / Admissions: 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే.. Admissions: 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే.. నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ఎక్కడంటే...!!! చిత్తూరు జిల్లాలోని జవహర్ నవోదయలో 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ వేలాయుధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Chittoor,Andhra Pradesh Last Updated : July 22, 2024, 12:32 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Veera Babu Reported By : G Sreenivasulu సంబంధిత వార్తలు చిత్తూరు జిల్లాలోని జవహర్ నవోదయలో 6వ తరగతిలో అడ్మిషన్ల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ వేలాయుధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లిలోని నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైనట్లు చెప్పారు. జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీలోపు www.navodaya.gov.in , www.cbreitmr.rci . gov.in/nvr/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. విద్యార్థి, తల్లిదండ్రుల నివా సం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉండాలని, పాటు 2024-25 విద్యాసంవత్సరంలో జిల్లా పరి ధిలోనే చదువుతూ ఉండాలని సూచించారు. 2013 మే 1వ తేదీ నుంచి 2015 జూలై 31 మధ్య న జన్మించి ఉండాలన్నారు. 3, 4 తరగతులు చదివిన పాఠశాలలు, 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ఎన్ఐఓ ఎస్, రికగ్నైజ్డ్ అయి ఉండాలని తెలిపారు. ప్రకటనలు Rythu Runamafi: రుణమాఫీ కాని రైతులకు భారీ శుభవార్త.. మరిన్ని వార్తలు… నవోదయ పరీక్షలో ఎంపిక కావాలి అంటే మొదటి 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు పాఠ్య పుస్తక సారాంశాన్ని క్షుణ్ణ అవగహన చేపట్టాలి. అందులో ఉండే ప్రశ్నలే పరీక్షకు రావడం జరుగును.కొద్దీ తెలివిగా జవాబులిస్తే చాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణoలో విద్యను 5 సంవత్సరాలు అభ్యసించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ పరీక్ష రాయాలి అంటే వాళ్ళు కచ్చితంగా చిత్తూరు, తిరుపతి జిల్లా వాసులై ఉండాలని తెలిపారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Local News , Local18 , Local18 Andhra Pradesh , Local18 chittoor , Local18 Telugu First Published : July 22, 2024, 12:32 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.