NEWS

Free Coaching: ఉచితంగా శిక్షణ.. ఫ్రీగా భోజనం, వసతి! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

ఉచితంగా శిక్షణ.. ఫ్రీగానే భోజనం, వసతి! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే! గిరిజన అభ్యర్థులకు గుడ్ న్యూస్. డీఎస్సీకి ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కలదు. కానీ అక్టోబర్ 27 తేదీన స్క్రీనింగ్ పరీక్ష ఉన్నది. ఇందులో ఎంపిక అయితే మూడు నెలలు పాటు అన్ని సౌకర్యాలు ఉచితమే… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవుతున్న గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ను అనుసరించి మూడు నెలల పాటు ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల్లో ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లాలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జ్ఞానభూమి.ఏపీ.జీవోవీ.ఇన్ ( www.jnanabhumi.ap.gov.in ) వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 21 తుది గడువు అని చెప్పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం ఈ నెల 28వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేస్తారన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారని తెలిపారు. ఏవైనా సందేహాలున్నట్లయితే కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. తెలుగు వార్తలు / వార్తలు / జాబ్స్ & ఎడ్యుకేషన్ / Free Coaching: ఉచితంగా శిక్షణ.. ఫ్రీగా భోజనం, వసతి! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే! Free Coaching: ఉచితంగా శిక్షణ.. ఫ్రీగా భోజనం, వసతి! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే! ఉచితంగా శిక్షణ.. ఫ్రీగానే భోజనం, వసతి! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే! దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన పరీక్ష ఉంటుందన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మరింత చదవండి … 1-MIN READ Telugu Chittoor,Chittoor,Andhra Pradesh Last Updated : October 16, 2024, 9:06 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Khalimastanvali Khalimastanvali Reported By : G Sreenivasulu సంబంధిత వార్తలు గిరిజన అభ్యర్థులకు గుడ్ న్యూస్. డీఎస్సీకి ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కలదు. కానీ అక్టోబర్ 27 తేదీన స్క్రీనింగ్ పరీక్ష ఉన్నది. ఇందులో ఎంపిక అయితే మూడు నెలలు పాటు అన్ని సౌకర్యాలు ఉచితమే… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవుతున్న గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ను అనుసరించి మూడు నెలల పాటు ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల్లో ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు జిల్లాలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జ్ఞానభూమి.ఏపీ.జీవోవీ.ఇన్ ( www.jnanabhumi.ap.gov.in ) వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 21 తుది గడువు అని చెప్పారు. ప్రకటనలు బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాక్.. ఈ విషయం తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది! దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. హాల్ టికెట్లను ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం ఈ నెల 28వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేస్తారన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారని తెలిపారు. ఏవైనా సందేహాలున్నట్లయితే కలెక్టరేట్‌లోని జిల్లా గిరిజన సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: CAREER , DSC , free coaching , JOBS , Local News , Local18 First Published : October 16, 2024, 9:06 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.