NEWS

Actress: కంటి చూపు పోయిందని నటి ఆవేదన.. వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్

actress బిగ్ బాస్ (Bg Boss)రియాల్టీ షో మరియు టెలివిజన్ సిరీస్ దిల్ సే దిల్ తక్ ద్వారా ఫేమస్ అయిన నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin)ప్రస్తుతం కంటి చూపు కోల్పోయింది. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల తన కార్నియా పాడైందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆమె అభిమానుల్ని తీవ్ర షాక్ కు గురి చేసింది. జూలై 17న జరిగిన ఒక ఈవెంట్ కోసం లెన్స్‌లు ధరించడంతో తనకు ఈ సమస్య మొదలైందని పోస్టులో పేర్కొంది నటి. నొప్పి తీవ్రం కావడంతో ఏమీ చూడలేకపోయానని జాస్మిన్ ఇన్‌స్టా పోస్ట్ లో తెలిపింది. నటికి కంటి నొప్పి సమస్య.. నటి జాస్మిన్ బాసిన్ గత వారం ఢిల్లీలో జరిగి ఓ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నప్పుడు కళ్లకు లెన్స్‌లు ధరించింది. కానీ వాటిని పెట్టుకున్న తర్వాత నుంచి తన కళ్ళ నొప్పులు మొదలయ్యాయి. నొప్పి తీవ్రం కావడంతో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని భావించిప్పటికి ప్రోగ్రామ్ ఒప్పుకోవడంతో మాట తప్పలేక ఆ ఈవెంట్ లో పాల్గొనాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌కు సన్ గ్లాసెస్ ధరించానంది. కానీ దాని తర్వాత తన చూపు క్రమంగా తగ్గిందని జాస్మిన్ అన్నారు. లెన్స్ వల్ల కంటి సమస్య.. ప్రోగ్రామ్ అయిన తర్వాత తాను కంటి డాక్టర్ ను సంప్రదించానని తనకు టెస్టులు చేసి కంటిలోని కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారని పోస్టులో పేర్కొంది.ఆ తర్వాత కళ్లకు చికిత్స చేసి కట్టు కట్టారని కళ్లకు కాటన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తర్వాత రోజు తాను ముంబైకి వచ్చినట్లుగా తెలిపింది.ఇక్కడకు వచ్చిన తర్వాత ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాని తెలిపింది.తన కళ్లు ఇంకా నొప్పిగానే ఉన్నాయంటోంది జాస్మిన్. మరో నాలుగైదు రోజుల్లో కోలుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు నా కళ్లను బాగా చూసుకోవాలి ఎందుకంటే నాకు ఏమీ కనిపించదు. నేను నిద్రపోవడానికి కూడా కష్టపడుతున్నానంటూ పేర్కొంది. తెలుగు వార్తలు / వార్తలు / సినిమా / Actress: కంటి చూపు పోయిందని నటి ఆవేదన.. వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ Actress: కంటి చూపు పోయిందని నటి ఆవేదన.. వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ actress Actress:తనకు ఏమీ కనిపించడం లేదని, కళ్లు దెబ్బతినడం వల్ల నిద్ర కూడా పట్టడం లేదని నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ పోస్ట్ పెట్టింది. మరింత చదవండి … 1-MIN READ Telugu Mumbai,Maharashtra Last Updated : July 22, 2024, 6:12 am IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Siva Nanduri సంబంధిత వార్తలు బిగ్ బాస్ (Bg Boss)రియాల్టీ షో మరియు టెలివిజన్ సిరీస్ దిల్ సే దిల్ తక్ ద్వారా ఫేమస్ అయిన నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin)ప్రస్తుతం కంటి చూపు కోల్పోయింది. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల తన కార్నియా పాడైందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆమె అభిమానుల్ని తీవ్ర షాక్ కు గురి చేసింది. జూలై 17న జరిగిన ఒక ఈవెంట్ కోసం లెన్స్‌లు ధరించడంతో తనకు ఈ సమస్య మొదలైందని పోస్టులో పేర్కొంది నటి. నొప్పి తీవ్రం కావడంతో ఏమీ చూడలేకపోయానని జాస్మిన్ ఇన్‌స్టా పోస్ట్ లో తెలిపింది. ప్రకటనలు నటికి కంటి నొప్పి సమస్య.. నటి జాస్మిన్ బాసిన్ గత వారం ఢిల్లీలో జరిగి ఓ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నప్పుడు కళ్లకు లెన్స్‌లు ధరించింది. కానీ వాటిని పెట్టుకున్న తర్వాత నుంచి తన కళ్ళ నొప్పులు మొదలయ్యాయి. నొప్పి తీవ్రం కావడంతో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని భావించిప్పటికి ప్రోగ్రామ్ ఒప్పుకోవడంతో మాట తప్పలేక ఆ ఈవెంట్ లో పాల్గొనాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌కు సన్ గ్లాసెస్ ధరించానంది. కానీ దాని తర్వాత తన చూపు క్రమంగా తగ్గిందని జాస్మిన్ అన్నారు. ప్రకటనలు ప్రకటనలు లెన్స్ వల్ల కంటి సమస్య.. ప్రోగ్రామ్ అయిన తర్వాత తాను కంటి డాక్టర్ ను సంప్రదించానని తనకు టెస్టులు చేసి కంటిలోని కార్నియా దెబ్బతిన్నదని వైద్యులు చెప్పారని పోస్టులో పేర్కొంది.ఆ తర్వాత కళ్లకు చికిత్స చేసి కట్టు కట్టారని కళ్లకు కాటన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తర్వాత రోజు తాను ముంబైకి వచ్చినట్లుగా తెలిపింది.ఇక్కడకు వచ్చిన తర్వాత ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాని తెలిపింది.తన కళ్లు ఇంకా నొప్పిగానే ఉన్నాయంటోంది జాస్మిన్. మరో నాలుగైదు రోజుల్లో కోలుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు నా కళ్లను బాగా చూసుకోవాలి ఎందుకంటే నాకు ఏమీ కనిపించదు. నేను నిద్రపోవడానికి కూడా కష్టపడుతున్నానంటూ పేర్కొంది. ప్రకటనలు Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: actress , Bigg Boss , bollywood , viral post First Published : July 22, 2024, 6:12 am IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.