NEWS

Stock Market: వచ్చే వారం లాభాలు అందించే షేర్లు ఇవే.. ఇన్వెస్టర్స్ బీ రెడీ..!

stock-market ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. గత వారంలో సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ట స్థాయిలను తాకి తిరిగి యూ టర్న్ తీసుకోవడం చూశాం. కొన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, మరికొన్ని కంపెనీలు నష్టాల బాటలో నడిచాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం సూచీల కదలికలు కీలకం కానున్నాయి. అయితే ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తూ ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కి చెందిన వైస్ ప్రెసిడెంట్ ధర్మేశ్ షా రెండు స్టాక్స్ రెకమండ్ చేస్తున్నారు. వీటిలో మొదటిది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కాగా, రెండవది బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ అయిన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లిమిటెడ్. ఈ వారంలో ఈ రెండు షేర్లలో లాభాలు చూడొచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ రెండు స్టాక్స్ సరికొత్త గరిష్టాలను తాకే అవకాశం ఉందని ధర్మేశ్ షా సూచించారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేరుకు రూ. 1620 టార్గెట్ ప్రైజ్ తో పాటు బై రేటింగ్ ఇచ్చారు. రూ. 1346 స్టాప్ లాస్ సూచించారు. కాగా.. గత ట్రేడింగ్ సెషన్ లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేరు ధర 1.60 శాతం నష్టపోయి రూ. 1470 వద్ద ముగిసింది. సోమవారం ఈ షేర్ల ఓపెనింగ్ కీలకం కానుంది. ఇకపోతే బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ అయిన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర షేరుకు బై రేటింగ్‌తో పాటు రూ. 78 టార్గెట్ ప్రైజ్ ఇచ్చారు ధర్మేశ్ షా. అలాగే రూ. 62 స్టాప్ లాస్ సూచించారు. గత ట్రేడింగ్ సెషన్ లో 2.29 శాతం నష్టపోయి రూ. 65.65 వద్ద ఈ షేర్లు క్లోజ్ అయ్యాయి. తెలుగు వార్తలు / వార్తలు / బిజినెస్ / Stock Market: వచ్చే వారం లాభాలు అందించే షేర్లు ఇవే.. ఇన్వెస్టర్స్ బీ రెడీ..! Stock Market: వచ్చే వారం లాభాలు అందించే షేర్లు ఇవే.. ఇన్వెస్టర్స్ బీ రెడీ..! stock-market This Week Buzzing Stocks: వచ్చే వారం స్టాక్ మార్కెట్ సూచీల కదలికలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తూ కొన్ని స్టాక్స్ రెకమండ్ చేస్తున్నారు విశ్లేషకులు. మరింత చదవండి … 1-MIN READ Telugu Hyderabad,Telangana Last Updated : July 21, 2024, 9:08 pm IST Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news Published By : Sunil Boddula సంబంధిత వార్తలు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఊగిసలాట కనిపిస్తోంది. గత వారంలో సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ట స్థాయిలను తాకి తిరిగి యూ టర్న్ తీసుకోవడం చూశాం. కొన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ కాగా, మరికొన్ని కంపెనీలు నష్టాల బాటలో నడిచాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం సూచీల కదలికలు కీలకం కానున్నాయి. అయితే ఇన్వెస్టర్లను అలర్ట్ చేస్తూ ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కి చెందిన వైస్ ప్రెసిడెంట్ ధర్మేశ్ షా రెండు స్టాక్స్ రెకమండ్ చేస్తున్నారు. ప్రకటనలు వీటిలో మొదటిది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కాగా, రెండవది బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ అయిన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర లిమిటెడ్. ఈ వారంలో ఈ రెండు షేర్లలో లాభాలు చూడొచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ రెండు స్టాక్స్ సరికొత్త గరిష్టాలను తాకే అవకాశం ఉందని ధర్మేశ్ షా సూచించారు. Gold: బంగారం ధరలు ఢమాల్.. మరిన్ని వార్తలు… Bigg Boss 8: బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. అసలు సీక్రెట్ రివీల్ చేశారండోయ్..! అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేరుకు రూ. 1620 టార్గెట్ ప్రైజ్ తో పాటు బై రేటింగ్ ఇచ్చారు. రూ. 1346 స్టాప్ లాస్ సూచించారు. కాగా.. గత ట్రేడింగ్ సెషన్ లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేరు ధర 1.60 శాతం నష్టపోయి రూ. 1470 వద్ద ముగిసింది. సోమవారం ఈ షేర్ల ఓపెనింగ్ కీలకం కానుంది. ప్రకటనలు ఇకపోతే బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్ అయిన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర షేరుకు బై రేటింగ్‌తో పాటు రూ. 78 టార్గెట్ ప్రైజ్ ఇచ్చారు ధర్మేశ్ షా. అలాగే రూ. 62 స్టాప్ లాస్ సూచించారు. గత ట్రేడింగ్ సెషన్ లో 2.29 శాతం నష్టపోయి రూ. 65.65 వద్ద ఈ షేర్లు క్లోజ్ అయ్యాయి. Whatsapp Facebook Telegram Twitter Follow us on Follow us on google news తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.. Tags: Investment Plans , Share Market Update , Stock Market First Published : July 21, 2024, 9:08 pm IST మరింత చదవండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.